Thursday, 07 December 2023 11:07:46 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలవాలి - గుండోజు దేవేందర్ @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #Mahabubabad, #LocalNews

Date : 23 July 2023 08:49 PM Views : 551

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రఖ్యాత విద్యా సంస్థ రామకృష్ణ విద్యాలయంకు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ బ్యాంకేట్ హాలులో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 1993-94 సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు పాల్గొనగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ విద్యాలయ కరెస్పాండంట్ గుండోజు దేవేందర్ మాట్లాడుతూ.. చదువు విజ్ఞానంతో పాటు సంస్కారం నేర్పుతుందని, అలాంటి విజ్ఞానం, సంస్కారంతో విద్యార్థులు దేశ పౌరులుగా మారి విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని కోరారు. ఫలానా వ్యక్తి నా విద్యార్థే అని సగర్వంగా అధ్యాపకులు చెప్పుకునేలా విద్యార్థులు సమాజంలో ఉత్తములుగా మెలగాలని, అభివృద్ధి చెందాలని, ప్రముఖ స్థానాలలో నిలవాలని ఆకాంక్షించారు.

Also Read : ప్రైవేట్ స్కూళ్ల "టెక్నో" దోపిడీ..!! @DhivitiNews.com

అనంతరం రామకృష్ణ విద్యాలయ కరెస్పాండంట్ గుండోజు దేవేందర్ తో పాటు ప్రధానోపాధ్యాయులు మహేందర్, ఉపాధ్యాయులు రాజేశ్వర్, కృష్ణమాచారి, సుధాకర చర్య, కనకయ్య, సతీష్, ఉపాధ్యాయురాలు పద్మలను విద్యార్థులు సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సుభాని, రాజు, చరణ్, శ్రీనివాస్, ఉషారాణి, ముస్తఫా, అనుపమ, అరుణ తదితరులు పాల్గొన్నారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :