Thursday, 07 December 2023 09:34:32 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

శ్రీ చైతన్య పాఠశాలలో "హరిత భారత్" స్మార్ట్ లివింగ్ కార్యక్రమం @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #SriChaitanya, #Mahabubabad, #LocalNews

Date : 05 August 2023 10:47 PM Views : 131

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో "హరిత భారత్" స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు పాఠశాల ప్రిన్సిపాల్ భార్గవి రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ పట్టణ 13వ వార్డు కౌన్సిలర్ బుజ్జి వెంకన్న హాజరయి మొక్కలను నాటి విద్యార్థులతో నాటించి మొక్కల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించడం జరిగింది.

Also Read : ప్రైవేట్ స్కూళ్ల "టెక్నో" దోపిడీ..!! @DhivitiNews.com

ఈ సందర్భంగా కౌన్సిలర్ బుజ్జి వెంకన్న మాట్లాడుతూ.. నేటి తరం విద్యార్థులు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండే విధంగా పౌరులను తీర్చిదిద్దాలన్న ఉద్దేశ్యంతో పాఠశాలలో స్మార్ట్ లివింగ్ కార్యక్రమం రూపొందించడం జరిగిందని, అందులో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఎజియం చేతన్, ఆర్ఐ జయప్రకాష్, ప్రిన్సిపాల్ భార్గవి రెడ్డి, డీన్ రమేష్, ఇంచార్జ్ ఉపేందర్, రమ్యజ్యోతి, హిమబిందు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :