Thursday, 07 December 2023 10:31:42 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

టివీబీజేఏ విజ్ఞప్తితో స్పందించిన మంత్రి.. బాధిత కుటుంబానికి అండ..!! @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #SatyavathiRathod, #Mahabubabad, #TVBJA, #LocalNews

Date : 10 August 2023 08:17 PM Views : 73

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం విశ్వబ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన చిలుముల ప్రసాద్ చారి కోవిడ్ మూలంగా అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి దిక్కులేని స్థితిలో ఉండగా విషయం తెలుసుకున్న తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా కమిటీ కుటుంబ స్థితిని మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకుపోగా, మంత్రి స్పందించి గురువారం ఆమె క్యాంపు కార్యాలయానికి బాధిత కుటుంబ సభ్యులను ఆహ్వానించి వారి స్థితిగతులను తెలుసుకొని తక్షణ సాయంగా 10 వేల రూపాయలు అందిస్తూనే, తల్లి చిలుముల స్రవంతి కి ఏదేని గురుకుల పాఠశాలలో ఔట్సోఅర్చింగ్ ఉద్యోగంతోపాటు పిల్లల చదువుల కోసం గురుకుల సీటు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి కుటుంబ స్థితిని తన దృష్టికి తీసుకొచ్చిన జిల్లా తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ బృందాన్ని, అలాగే ఈ విషయంలో అనుసంధాన కర్త పాత్ర పోషించిన ఐజేయూ జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ ను అభినందించారు.

Also Read : టార్గెట్ భూపాల్ నాయక్..!!? @DhivitiNews.com

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. భారాస ప్రభుత్వం పేదలకు అండగా నిలిచే ప్రభుత్వమని, పేదల కష్టాలు తెలిసిన కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉండడం మన రాష్ట్ర ప్రజల అదృష్టంగా భావించాలని, ఆయన అడుగుజాడల్లో నడిచే తాను పేదల పక్షపాతిగా ఉంటూ సేవ చేసుకుంటూ వెళుతున్నానని, ప్రజలు భారాస పార్టీ పక్షాన నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐజెయు జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్, విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గుండోజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వీరంటి ముఖేష్, స్టేట్ కమిటీ సభ్యులు గుండోజు దేవేందర్, కోశాధికారి గుండోజు సుబ్రహ్మణ్య శాస్త్రి, ఉపాధ్యక్షులు రవీంద్ర చారి, వెలగలేటి కిరణ్ కుమార్, రామాచారి, వినయ్, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :