Thursday, 07 December 2023 10:34:20 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

వరుసగా రెండోసారి ఐజేయు జిల్లా అధ్యక్షునిగా చిత్తనూరి శ్రీనివాస్ @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #IJU, #Mahabubabad, #LocalNews

Date : 13 August 2023 08:19 PM Views : 185

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, ఐజేయు జిల్లా ద్వితీయ మహాసభ ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో వైభవంగా జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు హాజరవగా, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పి చైర్ పర్సన్ అంగోతు బిందు, కిసాన్ పరివార్ అధినేత నానావత్ భూపాల్ నాయక్ లు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.

Also Read : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. గ్యాస్ సిలిండర్ 5 వేలు..- కాంగ్రెస్ నాయకులు బలరాం నాయక్ @DhivitiNews.com

మహాసభ అనంతరం జరిగిన కార్యక్రమంలో ఐజెయు రాష్ట్ర నాయకులు ముఖ్యులతో సమావేశం జరిపి జిల్లా నూతన కమిటీని ప్రకటించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కమిటీలో జిల్లా అధ్యక్షులుగా చిత్తనూరి శ్రీనివాస్ ను వరుసగా రెండోసారి ఎన్నుకోవడం జరిగింది. అలాగే, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గాడిపల్లి శ్రీహరిని, జిల్లా కోశాధికారిగా బిజ్జల వెంకటరమణను, రాష్ట్ర కమిటీ సభ్యులుగా కల్లూరి ప్రభాకర్ ను, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులుగా పలువురు జర్నలిస్ట్ ల పేర్లను ప్రకటించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ప్రకటించడం జరిగింది. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఆవుల యుగేందర్ వ్యక్తిగత కారణాల రీత్యా తన జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయగా ఆయనను ఐజేయు జిల్లా కార్యవర్గం, రాష్ట్ర నాయకుల సమక్షంలో సాదరంగా సన్మానించి వీడుకోలు పలకడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ కమిటీ చైర్మన్ బానోత్ రవి నాయక్, ఐజేయు జాతీయ నాయకులు కృష్ణ రెడ్డి, రాష్ట్ర బతజైకీ రాం నారాయణ, రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి మధు, ఖమ్మం జిల్లా సీనియర్ జర్నలిస్ట్ వేణు, సీనియర్ జర్నలిస్ట్ గొడుగు శ్రీనివాస్, కల్లూరి ప్రభాకర్, ట్రైబల్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు తేజావత్ రవి నాయక్, రాష్ట్ర నాయకులు రాము నాయక్, ఎస్సి జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చందా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బెధమల్ల సహదేవ్, విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గుండోజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వీరంటి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :