Thursday, 07 December 2023 11:05:55 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

కోర్టు తీర్పు ధిక్కరిస్తున్నారు.. మా స్థలంలో గుడి నిర్మాణం ఆపేయండి @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews

Date : 03 April 2023 07:20 PM Views : 343

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : కోర్టు తీర్పును ధిక్కరిస్తూ తమ భూమిలో తమ అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఆలయ పనులను నిలిపివేసి సర్వే చేసి తమ భూమి వివాదాన్ని పరిష్కరించాలని రెండోసారి ఈ సోమవారం ప్రజావాణిలో దామ్యా తండాకు చెందిన భూభాధితులు బానోతు మంగ్త్యా నాయక్, బానోతు హాతిరాం, బానోతు పంతులు జిల్లా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ను వేడుకున్నారు. మహబూబాబాద్ జిల్లా, మహబూబాబాద్ మండలం మల్యాల రెవెన్యూ గ్రామపంచాయతీ పరిధిలోని దామ్యా తండాకు చెందిన బానోతు మంగ్త్యా నాయక్, బానోతు హాతిరాం, బానోతు పంతులుకు చెందిన సర్వేనెంబర్ 398/ఆ/1 లో గల తమ భూమిలో తమ ప్రమేయం లేకుండానే కొందరు వ్యక్తులు ఆలయం నిర్మిస్తున్నారని గత ప్రజావాణి మార్చి 20వ తారీఖున ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్ అట్టి వినతి పరిష్కారానికై తాసిల్దార్ ఎడి సర్వే పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని.

అయితే ప్రజావాణిలో భూపాధితులు ఫిర్యాదు చేసి రెండు వారాలు గడుస్తున్నప్పటికీ తమ భూమిలో కొందరు వ్యక్తులు నిర్మిస్తున్న ఆలయ పనులను అడ్డుకోలేదని, అధికారులు సర్వే చేయడానికి వస్తే తండాలో కొందరు వ్యక్తులు అధికారులను అడ్డుకోవడం జరిగిందని, అనంతరం అధికారులను తమ కేసు విషయమై ఆరా తీయగా.. దాటవేసే సమాధానాలు చెబుతున్నారని, చేసేది లేక తమ భూమిలో ఆలయ నిర్మాణ పనులను నిలిపివేయాల్సిందిగా సర్వే చేసి తమ భూమి వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా ఈ సోమవారం మరో మారు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని భూబాధితులు తెలిపారు. కాగా అదనపు కలెక్టర్ డేవిడ్ సర్వే అధికారులను, రెవెన్యూ అధికారులను ఆదేశిస్తూ తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశాలు జారీ చేశారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :