Thursday, 07 December 2023 09:13:27 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #Congress, #Suryapet, #RamaduguNaveen, #LocalNews

Date : 15 September 2023 08:01 PM Views : 243

దివిటీ న్యూస్ - తెలంగాణ / సూర్యాపేట : రాబోయే ఎన్నికల్లో తుంగతుర్తి లో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని, కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, సెప్టెంబర్ 17 న తుక్కుగూడలో జరిగే బహిరంగ సభను వినయవంతం చేయాలని తుంగతుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రామడుగు నవీన్ అన్నారు.

Also Read : షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com

తుంగతుర్తి మండల కేంద్రంలోని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నివాసంలో తుంగతుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రామడుగు నవీన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొండా రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ ప్రవేశపెట్టే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యాచరణను సిద్దం చేసినట్టు ఆయన తెలియజేశారు. గ్రామగ్రామాన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరైనా సరే.. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ నాయకత్వంలో పార్టీ గెలుపే లక్ష్యంగా సోషల్ మీడియా పని చేయబోతుంది తెలిపారు. తెలంగాణ రాష్టం ఇచ్చిన సోనియా గాంధీకి మనం అండగా నిలవాలని, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రతి పేదడికి 5 లక్షల రూపాయలు, నిరుద్యోగులకు ఏకకాలంలో ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు 4 వేల భృతి అందిస్తామని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, గ్రామాలలో రైతులకు ఈ ఐదు హామీలను వివరించాలని సూచించారు. 17న జరగబోయే విజయభేరి సభను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండల కోఆర్డినేటర్ కొత్తపల్లి ఉపేందర్, నాగారం మండల కోఆర్డినేటర్ కొలిపాక సాయి, తుంగతుర్తి మండల కోఆర్డినేటర్ చింతకుంట్ల హరీష్, మద్దిరాల మండల కోఆర్డినేటర్ మహేష్, జాజిరెడ్డిగూడెం మండల కోఆర్డినేటర్ జయంత్, మోత్కూరు మండల కోఆర్డినేటర్ బందెల రవి, నుతనకల్ మండల కోఆర్డినేటర్ బోల్క సైదులు, అడ్డగుడుర్ మండల కోఆర్డినేటర్ నవీన్, శాలిగౌరారం మండల కోఆర్డినేటర్ అనిల్ పాల్గొన్నారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :