Thursday, 07 December 2023 10:04:39 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com

#DhivitiNews #SoniaGandhi, #Congress, #Telangana

Date : 18 September 2023 11:53 AM Views : 57

దివిటీ న్యూస్ - తెలంగాణ / రంగారెడ్డి : తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రావడమే తన స్వప్నమని, అన్ని వర్గాల అభివృద్ధి, సమన్యాయమే తన ఆకాంక్ష అన్నారు.కాంగ్రెస్​ ముఖ్యనేత సోనియాగాంధీ. నిన్న హైదరాబాద్​లోని తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో ఆరు పథకాలతో ఉన్న గ్యారెంటీ కార్డుని ప్రకటించారు.. హైదరాబాద్​లోని తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం కాంగ్రెస్​ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు కాంగ్రెస్​ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సోనియా గాంధీ ఆరు కీలక పథకాలను ప్రకటించారు. ఇందులో మహాలక్ష్మి పేరుతో 5వందలకే గ్యాస్​ సిలిండర్ అందివ్వనున్నట్టు తెలిపారు​ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. కటుంబంలో మహిళలకు 2500 అందిస్తామని తెలిపారు. రైతు భరోసా కింద 15వేల పెట్టుబడి సాయం ప్రకటించారు. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ ఇస్తామని తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12వేల సాయంగా అందిస్తామన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించిన సోనియా గాంధీ. ప్రతి హామీ నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉంటామని అన్నారు. నా స్వప్నం తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం రావాలని, అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలన్నదే నా ఆకాంక్ష అన్నారు సోనియా గాంధీ. మీరంతా సపోర్టుగా నిలుస్తారా? అని ప్రశ్నించగా సభికుల నుంచి పెత్త ఎత్తున నినాదాలు రావడంతో సోనియా తన ప్రసంగాన్ని జైహింద్​, జై తెలంగాణ అంటూ ముగించారు. కాగా, సోనియా గాంధీ హిందీ ప్రసంగానికి కాంగ్రెస్​ నేత ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలుగు అనువాదం అందించారు

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :