Thursday, 07 December 2023 10:53:59 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #ShankarNaik, #Mahabubabad, #BRS #LocalNews

Date : 26 September 2023 08:20 PM Views : 166

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన వ్యూహాన్ని అమలు చేస్తూ వడివడిగా ఎన్నికల రణరంగానికి దూసుకెళుతున్నారు. ఇతర పార్టీల నాయకులను, కార్యకర్తలను ఆకర్షిస్తూ బిఆర్ఎస్ కండువా కప్పుతూ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. మంగళవారం నెల్లికుదురు మండలం కాచికల్ గ్రామానికి చెందిన సుమారు 100 మంది ఇతర పార్టీల కార్యకర్తలను బిఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తూ చేరికల పర్వానికి తెరలేపారు.

Also Read : అధినేత నిర్ణయాన్ని మామిడితోట ప్రయత్నాలు మార్చగలవా..?! @DhivitiNews.com

నెల్లికుదురు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శంకర్ నాయక్ మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వంద మంది ఇతర ఆపార్టీలకు చెందిన కార్యకర్తలు భారాస పార్టీలో చేరడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో మహబూబాబాద్ నియోజకవర్గంలో మూడో సారి బీఆర్ఎస్ జెండా ఎగిరేలా ప్రతి కార్యకర్త కష్టపడాలని, కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :