Thursday, 07 December 2023 10:07:02 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #YSSharmila, #YSRTP, #Congress, #Telangana

Date : 26 September 2023 11:01 PM Views : 83

దివిటీ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : గత కొంతకాలంగా మీడియాలో కొనసాగుతున్న ఊహాగానాలకు వైఎస్ షర్మిల చెక్ పెట్టేసింది. కాంగ్రెస్ పార్టీ లో తన వైఎస్ఆర్టీపి పార్టీ విలీనానికి ఆ పార్టీ అధినేత వైఎస్ షర్మిల డెడ్ లైన్ విధించింది.

Also Read : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. గ్యాస్ సిలిండర్ 5 వేలు..- కాంగ్రెస్ నాయకులు బలరాం నాయక్ @DhivitiNews.com

కాంగ్రెస్లో పార్టీ విలీనంపై ఈ సెప్టెంబర్ 30 తారీకు లోపు నిర్ణయం తీసుకొని స్పష్టం చేస్తామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఒకవేళ విలీనం లేకుంటే ఈ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగుతామని తెలిపారు.

హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర స్థాయి కార్యవర్గం సమావేశం నిర్వహించిన షర్మిళ తన పార్టీ విలీనం, త్వరలో జరగనున్న ఎన్నికలపై వ్యూహాత్మక ప్రణాళిక గురించి చర్చించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేసేందుకు సిద్దంగా ఉందని షర్మిల స్పష్టం చేశారు. అయితే అది కాంగ్రెస్ లో తమ పార్టీ విలీనం జరగకపోతేనే అన్నట్టుగా ప్రకటించింది. ప్రజాక్షేత్రంలో అక్టోబర్ రెండో వారం నుంచి కార్యాచరణ సిద్దం చేస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని నమ్ముకున్న కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :