Thursday, 07 December 2023 09:22:45 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #ShankarNaik, #Mepma, #Mahabubabad, #BRS, #LocalNews

Date : 28 September 2023 08:15 PM Views : 88

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తమ గౌరవ వేతనం పెంచడంతో పట్టాన పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) రిసోర్స్ పర్సన్ (ఆర్పీ)లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గురువారం మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మెప్మా రిసోర్స్ పర్సన్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి, జిల్లా అధ్యక్షురాలు ఎస్.కె. జహీరా సుమారు 50 మంది మెప్మా ఆర్పీలు కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లతో పాటు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ల చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com

ఈ సందర్భంగా మెప్మా రిసోర్స్ పర్సన్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి, జిల్లా అధ్యక్షురాలు ఎస్.కె. జహీరా మాట్లాడుతూ.. తమ ఆర్పీల జీవన స్థితిని అర్థం చేసుకొని రూ. 4,000 లు ఉన్న గౌరవ వేతనాన్ని ఈ నెల 26న రూ. 2,000 లు పెంచి రూ. 6,000 లు గా నిర్ణయించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు రుణపడి ఉంటామని, కేసీఆర్ ప్రభుత్వానికి తామంతా అండగా నిలుస్తామని ప్రకటించారు. అలాగే తమ గౌరవ వేతన పెరుగుదలకు కృషి చేసిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎం. శ్రీలక్ష్మి, కోశాధికారి మంజుల, సహాయ కార్యదర్శి, వసంత, స్రవంతి, ఎస్. ఉమ, రాజేశ్వరి, శ్యామల, పి. పద్మ, సరిత, విద్యావతితో పాటు సుమారు 50 మంది ఆర్పీలు పాల్గొన్నారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :