Thursday, 07 December 2023 09:30:46 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #ShankarNaik, #Mahabubabad, #BRS, #LocalNews

Date : 29 September 2023 09:11 PM Views : 61

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనదైన స్టైల్ లో నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు పథకాలను అందిస్తూ.. ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Also Read : శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com

శుక్రవారం కేసముద్రం మండలంలో పర్యటించిన శంకర్ నాయక్.. ఇంటికన్నె గ్రామంలో 211 లక్షల రూపాయల నిధులతో ఇంటికన్నె నుండి నక్కల గుట్ట తండా వరకు బి.టి.రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, ఇంటికన్నె గ్రామానికి చెందిన లబ్ధిదారులకు గృహాలక్ష్మి పథకం పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం, వెంకటగిరి గ్రామం చంద్రు తండాలో పర్యటించి 80 లక్షల రూపాయల నిధులతో చంద్రుతండా నుండి స్మశానవాటిక వరకు బి.టి.రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, వెంకటగిరి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు గృహాలక్ష్మి పట్టాలను పంపిణీ చేశారు.

కేసముద్రం స్టేషన్, ఉప్పరపల్లి గ్రామాలలో పలువురు మృతి చెందగా మృతుల కుటుంబాలను సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్ధిక సాయం చేశారు. అలాగే, ఈ గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం మీద రెండు సార్లు ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ నుండి పోటీచేసి గెలిచి.. మూడో సారి సైతం పార్టీ టికెట్ సాధించి నియోజకవర్గంలోని ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థుల కంటే జెట్ స్పీడ్ లో పార్టీ కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలను ఏకబిగిన డిజైన్ చేసుకొని మరీ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఈ కార్యక్రమంలో ఎంపిపి వొలం చంద్ర మోహన్, జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సరిత - రమేష్, సత్యనారాయణ రావు, నీలం దుర్గేష్, కముటాం శ్రీను, రవీందర్ రెడ్డి, సర్పంచ్ లు, ఎంపిటిసిలు, మండల, గ్రామ భారాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :