Thursday, 07 December 2023 11:06:32 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com

DhivitiNews, Jatoth Hussain Nayak, BJP, Mahabubabad, local news

Date : 11 November 2023 01:39 PM Views : 29

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : దందాలు, దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్ BRS, కాంగ్రెస్ పార్టీలని మహబూబాబాద్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి జాటోతు హుస్సేన్ నాయక్ అన్నారు.

Also Read : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. గ్యాస్ సిలిండర్ 5 వేలు..- కాంగ్రెస్ నాయకులు బలరాం నాయక్ @DhivitiNews.com

శనివారం ఆయన మహబూబాబాద్ నియోజకవర్గంలోని నెల్లికుదురు మండలం బోజ్యా తండా, నల్లగుట్ట తండా, జాదు తండా, సపవట్ తండా, రత్తిరాం తండా, జామ తండా, ఇతర తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తండాల్లో హుస్సేన్ నాయక్ కు మహిళలు శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.

అనంతరం హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ నీళ్ళు, నిధుల, నీయమకాల పేరిట ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నాడని, రాష్ట్రాన్ని కెసిఆర్ కుటుంబం దోచుకుంటే, మానుకోటలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ భూ కబ్జాలు చేస్తూ దోచుకుంటున్నారని, తెలంగాణ లో కెసిఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నేరవెర్చలేదని, అలీబాబా 40 దొంగలు అన్నట్టు ఒక్క కెసిఆర్ 100 హామీలు ఇచ్చి మోసం చేసిండని అన్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఉత్త హామీలు ఇస్తుందని, గత ఎన్నికల్లో కెసిఆర్ సారు కారు 16 అని మోసం చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇస్తుందని, 60 పాలించిన పార్టీ అధికరంలో ఉన్నప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు చేస్తదంట, ప్రజలు కాంగ్రెస్ పార్టీ ను నమ్మరని, తెలంగాణ రాష్ట్రంలో బిజెపి గెలవడం ఖాయం సర్కార్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :